ముంబైలో ‘కరోనా’ వైరస్..?

చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిద్దరిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 26 మంది మృతి చెందారు. 800 మందిని అనుమానితులుగా పేర్కొన్నారు. వీరిని ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది సెంట్రల్ చైనాలోని వుహన్ నగరంకు చెందినవారు. “కరోనావైరస్ సంక్రమించినట్లు అనుమానించబడిన వ్యక్తుల నిర్ధారణ, చికిత్స కోసం […]

ముంబైలో 'కరోనా' వైరస్..?
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 5:15 PM

చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిద్దరిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 26 మంది మృతి చెందారు. 800 మందిని అనుమానితులుగా పేర్కొన్నారు. వీరిని ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది సెంట్రల్ చైనాలోని వుహన్ నగరంకు చెందినవారు.

“కరోనావైరస్ సంక్రమించినట్లు అనుమానించబడిన వ్యక్తుల నిర్ధారణ, చికిత్స కోసం ఐసోలేషన్ వార్డ్ సృష్టించబడింది” అని డాక్టర్ కేస్కర్ తెలిపారు. కరోనావైరస్ ను ఎలా ఎదుర్కోవాలో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక సూచనలు వచ్చాయని, వాటిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి అని కస్తూర్బా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్యులు, చైనా నుండి తిరిగి వచ్చే ప్రయాణికులకు కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు పంపమని కోరినట్లు పౌర విమానయాన సంస్థ అధికారి తెలిపారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా వివిధ విమానాశ్రయాలలో 12 వేల మంది ప్రయాణికులను బుధవారం వరకు పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?