సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హోర్ మండల పరిధిలోని బాచేపల్లి శివారు జాతీయ రహదారిపై వేగంగా వస్తోన్న లారీ, టాటా సుమోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నారాయణ్ఖేడ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హోర్ మండల పరిధిలోని బాచేపల్లి శివారు జాతీయ రహదారిపై వేగంగా వస్తోన్న లారీ, టాటా సుమోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నారాయణ్ఖేడ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.