చిత్తూరు జిల్లాలో గ్యాస్‌ లీక్‌ కలకలం.. 25 మందికి అస్వస్థత

చిత్తూరు జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. పూతలపట్టు మండలం బండపల్లి గ్రామ సమీపంలో ఓ పాల డెయిరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో 25 మంది అస్వస్థతకు..

చిత్తూరు జిల్లాలో గ్యాస్‌ లీక్‌ కలకలం.. 25 మందికి అస్వస్థత
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 10:46 PM

చిత్తూరు జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. పూతలపట్టు మండలం బండపల్లి గ్రామ సమీపంలో ఓ పాల డెయిరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరందర్నీ చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నా.. మిగతా అందరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్