చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… 12 మంది మృతి!
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ దగ్గర కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. కంటైనర్ డివైడర్ ఢీకొని వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ కింద ఆటో, కారు, బైక్ ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ దగ్గర కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. కంటైనర్ డివైడర్ ఢీకొని వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ కింద ఆటో, కారు, బైక్ ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.