కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి

ఉత్తరప్రదేశ్‌లో  విషాదం చోటుచేసుకుంది. బారాబంకి జిల్లా రాణిగంజ్ గ్రామంలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరంతా ఒకే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.

కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 11:58 AM

ఉత్తరప్రదేశ్‌లో  విషాదం చోటుచేసుకుంది. బారాబంకి జిల్లా రాణిగంజ్ గ్రామంలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరంతా ఒకే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.