నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం, 10 మంది మృతి
తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం పీలేరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ కూలీ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి పది మంది మృతి చెందారు. అయితే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అంచనా. కాగా.. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం పీలేరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ కూలీ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి పది మంది మృతి చెందారు. అయితే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అంచనా. కాగా.. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.