ఇరాన్లో భూకంపం.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు
ఇరాన్లోని సౌత్ వెస్ట్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 5.7 గా భూకంప తీవ్రత నమోదైంది. ఖుజేస్తాన్లోని సోలేమన్ మసీద్ దగ్గర 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం ధాటికి ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భూప్రకంపనలకు భయబ్రాంతులకు గురైన జనం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇరాన్లోని సౌత్ వెస్ట్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 5.7 గా భూకంప తీవ్రత నమోదైంది. ఖుజేస్తాన్లోని సోలేమన్ మసీద్ దగ్గర 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం ధాటికి ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భూప్రకంపనలకు భయబ్రాంతులకు గురైన జనం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.